ఆదర్శ యూత్ ఆధ్వర్యంలో కొవ్వొత్తులతో ర్యాలీ

60பார்த்தது
మందమర్రి పట్టణంలో అమ్మ ఆదర్శ యూత్ నాయకుల ఆధ్వర్యంలో క్రొవ్వత్తులతో భారీ ర్యాలీ నిర్వహించారు. వ్యవస్థాపక అధ్యక్షుడు బండారి రవికుమార్ మాట్లాడుతూ, కోల్ కత్తాలో వైద్య విద్యార్థిని అత్యాచారం చేసిన నిందితులను వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో ఇలాంటి ఘోరమైన ఘటనలు జరగకుండా కఠిన చర్యల చట్టాలు తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరారు.

தொடர்புடைய செய்தி