మున్సిపల్ కౌన్సిల్ సమావేశం బహిష్కరణ

65பார்த்தது
క్యాతనపల్లి మున్సిపల్ కౌన్సిల్ సర్వసభ్య సమావేశం బుధవారం జరిగింది. మున్సిపాలిటీ అభివృద్ది పట్ల కమిషనర్, చైర్మన్, వైస్ చైర్మన్ నిర్లక్ష్యం చేస్తున్నారని బీఆర్ఎస్, బీజేపీ పార్టీల కౌన్సిలర్లు సమావేశాన్ని బహిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఇటీవల కురిసిన వర్షాలకు మున్సిపల్ పరిధిలో రోడ్లు బురదమయంగా మారి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్న పట్టించుకోవడం లేదని ఆరోపించారు.

தொடர்புடைய செய்தி