కరెన్సీ నోట్లతో కొలువుదీరిన బొజ్జ వినాయకుడు

81பார்த்தது
కరెన్సీ నోట్లతో కొలువుదీరిన బొజ్జ వినాయకుడు
మందమర్రి మార్కెట్ సెంటర్లో శ్రీ బాలాజీ స్వీట్ హౌస్ వారు 38 ఏళ్లుగా గణనాధుని ప్రతిష్టిస్తున్నారు. కాగా శనివారం గణనాథున్ని కరెన్సీ నోట్లతో అలంకరించారు. రూ 5. లక్షల పదివేల తో చూడముచ్చటగా స్వామివారిని అలంకరించారు. దీంతో గణనాధున్ని దర్శించుకునేందుకు భక్తులు బారులు తీరారు.

தொடர்புடைய செய்தி