మందమర్రిలో గుర్తు తెలియని వ్యక్తి కాలువలో పడి మృతి

59பார்த்தது
మందమర్రిలో గుర్తు తెలియని వ్యక్తి కాలువలో పడి మృతి
గుర్తు తెలియని వ్యక్తి కాలువలో పడి మృతి చెందిన ఘటన మందమర్రిలో చోటు చేసుకుంది. సీఐ శశిధర్ రెడ్డి, ఎస్సై రాజశేఖర్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని భాగ్యనగర్ కాలనీలోని ఒక కాలువలో ఓ వ్యక్తి మృతదేహం లభ్యమైనట్లు పేర్కొన్నారు. స్థానికుల సమాచారంతో ఘటన స్థలానికి పోలీసులు చేరుకొని కేసు దర్యాప్తు చేస్తున్నట్లు వారు వెల్లడించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది.

தொடர்புடைய செய்தி