మద్యం మత్తులో ఆత్మహత్య

61பார்த்தது
మద్యం మత్తులో ఆత్మహత్య
మద్యం మత్తులో యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన భీమారం మండలంలోని పోలంపల్లి గ్రామంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నర్మెట సందీప్ (22) మద్యం మత్తులో రాఖీ పండుగ రోజు పురుగుల మందు తాగాడు. కాగా చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. తండ్రి సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిననట్లు హెడ్ కానిస్టేబుల్ మాచర్ల తెలిపారు.

தொடர்புடைய செய்தி