బెల్లంపల్లిలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం: కలెక్టర్

76பார்த்தது
బెల్లంపల్లిలో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తాం: కలెక్టర్
సంబంధిత కాంట్రాక్టర్లు, అధికారుల సమన్వయంతో పనిచేసి త్వరగా పనులు పూర్తి చేసి పట్టణ ప్రజలకు గోదావరి తాగునీరు అందించాలని మంచిర్యాల కలెక్టర్ కుమార్ దీపక్ ఆదేశించారు. బెల్లంపల్లిలో అభివృద్ధి పనులు శంకుస్థాపనకు ఆయన హాజరయ్యారు. పట్టణ ప్రజల తాగునీటి సమస్య పరిష్కారం అయిందన్నారు. ప్రజాప్రతినిధులు, అధికారుల సహకారంతో మరిన్ని అభివృద్ధి పనులు చేస్తామని తెలిపారు.

தொடர்புடைய செய்தி