వారణాసిలో వాసవీ భజన మండలి

77பார்த்தது
బెల్లంపల్లి శ్రీ వాసవీ భజన బృందం సహాయక సంఘం ఆధ్వర్యంలో శృంగేరి ఆస్థాన ప్రవచకులు బ్రహ్మశ్రీ బాచంపల్లి సంతోష్ కుమార్ శాస్త్రి సహకారంతో వారణాసిలో కాశీ ఖండం ప్రవచన కార్యక్రమం నిర్వహించారు. కాశీ ఖండం ఆచారాలు, సంప్రదాయాలను సమగ్రంగా వివ
రించారు. కాశీ ఖండంలో చేయాల్సిన వ్యవహారాలు, దర్శించదగిన పుణ్య కార్యాలయాలను వెల్లడించారు. ఈ కార్యక్రమంలో భజన కార్యక్రమ అధ్యక్షుడు చిలువేరు దయాకర్, సభ్యులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி