ఈనెల 30న జరిగే ధర్నాను విజయవంతం చేయాలి

66பார்த்தது
ఈనెల 30న జరిగే ధర్నాను విజయవంతం చేయాలి
నాలుగు లేబర్ కోడ్లు, మూడు నేర చట్టాల సవరణ రద్దు, కాంటాక్ట్ ఔట్సోర్సింగ్ స్కీం కార్మికులకు కనీస వేతనం రూ. 20వేల అమలకై ఈనెల 30న హైదరాబాద్ ఇందిరాపార్క్ వద్ద ధర్నాను విజయవంతం చేయాలని ఇఫ్టూ నాయకులు పిలుపునిచ్చారు. బెల్లంపల్లి సివిక్ కార్యాలయంలో ధర్నా పోస్టర్లను విడుదల చేశారు. జిల్లా కార్యదర్శి శ్రీనివాస్ మాట్లాడుతూ బిజెపి ప్రభుత్వం గత 10 ఏళ్లుగా రైతు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி