శంకుస్థాపనలకే పరిమితమైన గత బిఆర్ఎస్ ప్రభుత్వం

55பார்த்தது
శంకుస్థాపనలకే పరిమితమైన గత బిఆర్ఎస్ ప్రభుత్వం
తాండూరు మండలం అచ్చులాపూర్ గ్రామంలో బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ ఆదేశాల మేరకు బీటీ రోడ్డు మరమ్మత్తులను మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ మురళీధర్ రావు ఆధ్వర్యంలో పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్ ప్రభుత్వ 10 సంవత్సరాల కాలంలో శంకుస్థాపనలకు పరిమితం అయ్యారన్నారు. గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఎంపీగా 58లక్షలతో బీటి రోడ్డు వేయడం జరిగిందని, కాంగ్రెస్ ప్రభుత్వంలో మరమ్మతులకు నిధులు కేటాయించిందన్నారు.

தொடர்புடைய செய்தி