బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే గ్యారంటీ అమలు చేయించుకోవచ్చు

58பார்த்தது
బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే గ్యారంటీ అమలు చేయించుకోవచ్చు
రాబోయే లోక్ సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తేనే కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీలను అమలు చేయించుకోవచ్చని చెన్నూరు మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం రాత్రి తాండూరు మండలంలో మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ తో కలిసి ప్రచారం చేశారు. కారు గుర్తుకు ఓటు వేసి ఈశ్వర్ ని గెలిపించాలని కోరారు.

தொடர்புடைய செய்தி