డిపాజిట్ చెల్లించి అగ్రిమెంట్ చేసుకోవాలి

50பார்த்தது
బెల్లంపల్లిలో నూతనంగా నిర్మాణం చేపట్టిన మార్కెట్ భవన సముదాయంలో గదులు పొందిన కొంతమంది లబ్ధిదారులు పదివేలు డిపాజిట్ చెల్లించి అగ్రిమెంటు చేసుకున్నట్లు మున్సిపల్ చైర్ పర్సన్స్ శ్వేత, కమిషనర్ శ్రీనివాసరావు తెలిపారు. వారు మాట్లాడుతూ గదులు కేటాయించబడిన మిగిలిన వ్యాపారస్తులు వెంటనే డిపాజిట్ చెల్లించి అగ్రిమెంట్ చేసుకోవాలన్నారు. లేని పక్షంలో వారి స్థానంలో ఇతరులకు అవకాశం ఇవ్వనున్నట్లు తెలిపారు.

தொடர்புடைய செய்தி