రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలి

82பார்த்தது
రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలి
సెప్టెంబర్ 11 నుంచి 17 వరకు తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వార్షికోత్సవాలను విజయవంతం చేయాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యుడు వెంకటస్వామి అన్నారు. రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు పట్టణంలోని నెంబర్ రెండు ఇంక్లైన్ బస్తీలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ పతాకాన్ని పట్టణ కార్యదర్శి రాజమౌళి ఆవిష్కరించారు. సాయుథ పోరాట యోధుల వారసత్వాన్ని పునికి పుచ్చుకొని పార్టీ శ్రేణులు పునరంకితం కావాలన్నారు.

தொடர்புடைய செய்தி