ఆరోగ్య మేళాను సద్వినియోగం చేసుకోవాలి

69பார்த்தது
ఆరోగ్య మేళాను సద్వినియోగం చేసుకోవాలి
బెల్లంపల్లి పట్టణంలోని వంద పడకల ప్రభుత్వ ఆసుపత్రిలో నిర్వహిస్తున్న ఆయుష్మాన్ ఆరోగ్య శిబిరం ను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి సూపర్డెంట్ రవి తెలిపారు. ఆయన మాట్లాడుతూ వైద్య శిబిరంలో పలు రకాల ఆరోగ్య పరీక్షలు నిపుణులైన ప్రత్యేక వైద్యుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతినెల రెండో శనివారం నిర్వహిస్తున్న మేలాను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி