రాయితీ పై మేలు రకం గడ్డి విత్తనాలు

51பார்த்தது
రాయితీ పై మేలు రకం గడ్డి విత్తనాలు
భీమిని మండలంలోని పశుపోషకులకు రాయితీపై మేలు రకం గడ్డి విత్తనాలు అందుబాటులో ఉన్నట్లు మండల పశువైద్యాధికారి సందీప్ శుక్రవారం తెలిపారు. ఐదు కిలోల ఒక బ్యాగ్ విలువ రూ. 455 ఉండగా సబ్సిడీపై రూ. 130 లకు ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు ఈ అవకాశాన్ని మండలంలోని గొర్రెల యూనిట్లు కలిగిన లబ్ధిదారులతో పాటు పశు సంపద ఉన్న లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி