శ్రీధర్ బాబు, సీతక్క పునరాలోచించాలి

55பார்த்தது
శ్రీధర్ బాబు, సీతక్క పునరాలోచించాలి
బెల్లంపల్లి, ఆదిలాబాద్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలను ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్ గ్రేడ్ చేయాలని ఏఐఎఫ్డీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. రాష్ట్ర సహాయ కార్యదర్శి రాజేంద్రప్రసాద్ మాట్లాడుతూ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ ఉప సంఘం సమావేశంలో 9 పాలిటెక్ కళాశాలలను ఇంజనీరింగ్ కళాశాలలుగా అప్డేట్ చేయాలని ఆదేశించారని, బెల్లంపల్లి, ఆదిలాబాద్ కళాశాలలో అందులో లేకపోవడం శోచనీయమన్నారు.

தொடர்புடைய செய்தி