శ్రీ రాముల వారి స్పర్శ అక్షింతల శోభ యాత్ర

1912பார்த்தது
కన్నెపల్లి మండలంలోని వీరాపూర్ గ్రామంలో శనివారం సాయంత్రం అయోధ్య నుంచి వచ్చిన శ్రీరాముల వారి స్పర్శ అక్షింతలతో గ్రామ ప్రజలు శోభయాత్ర ఘనంగా నిర్వహించారు. ఈ శోభ యాత్రలో మహిళలు మంగళ హరతులతో పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி