వివాహిత మరణంపై కేసు నమోదు

79பார்த்தது
వివాహిత మరణంపై కేసు నమోదు
తన చెల్లి మరణపై అనుమానం ఉందని తగు చర్యలు తీసుకోవాలనే ఫిర్యాదుపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ప్రవీణ్ కుమార్ తెలిపారు. బెల్లంపల్లి స్టేషన్ పెద్దనపల్లికి చెందిన సాయి రోహిత్ తన చెల్లి కావ్య (26) వివాహితకు ఆరోగ్యం బాగాలేదని మంచిర్యాలలోని మేడి లైఫ్ ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మహిళ మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారన్నారు. ఈనెల 5న ఆఊ బెల్లంపల్లి జనని హాస్పిటల్ లో ఆడపిల్లకు జన్మనిచ్చిందన్నారు.

தொடர்புடைய செய்தி