బెల్లంపల్లి తాహాశీల్దార్ కార్యాలయం ముందు నిరసన

70பார்த்தது
ఆకెనపల్లి గ్రామ శివారులోని సర్వే నెంబరు 3 నుండి పైకి 'ప్రభుత్వ అసైన్మెంట్ భూమి నందు POT Act 1977 WALTA Act 32004 కి విరుద్దంగా ఏర్పాటు చేస్తున్న రియల్ ఎస్టేట్ ప్లాట్లు మరియు అక్రమ నిర్మాణాలు తొలగించి ప్రభుత్వ భూమిని కాపాడాలని బుధవారం తాహాశీల్దార్ కార్యాలయం ముందు నిరసన చేపట్టారు. ప్రభుత్వ భూమిని కాపాడలేనియెడల భారతీయ జనతా పార్టీ ఎస్సీ మూర్తి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేయడం జరుగుతుందన్నారు.

தொடர்புடைய செய்தி