విద్యార్థి సంఘాల నిరసన

80பார்த்தது
విద్యార్థి సంఘాల నిరసన
బెల్లంపల్లి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాల నాయకులు, విద్యార్థులు బైఠాయించి ఆందోళన చేపట్టారు. వారు మాట్లాడుతూ, బయటి వ్యక్తులు గంజాయి, మద్యం సేవించి కళాశాలలో చదువుతున్న పలువురు విద్యార్థులపై దాడి చేసి గాయపరిచారని ఆరోపించారు. వెంటనే దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி