ఖర్జీ భీంపూర్ లో పల్లెనిద్ర

67பார்த்தது
ఖర్జీ భీంపూర్ లో పల్లెనిద్ర
భీమిని మండలంలోని ఖర్జీ బీంపూర్ గ్రామంలో భీమిని పోలీసులు పల్లెనిద్ర కార్యక్రమం నిర్వహించారు. గ్రామంలోని సమస్యలపై ఎస్సై విజయ్ కుమార్ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఎలాంటి సమస్యలు ఉన్న పోలీసుల దృష్టికి తీసుకురావాలన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాలకూరవద్దని, డ్రగ్స్, గంజాయి మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, పోలీసులు, యువకులు తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி