రేపు వేమనపల్లి మండలంలో ఎమ్మెల్యే వినోద్ పర్యటన

62பார்த்தது
రేపు వేమనపల్లి మండలంలో ఎమ్మెల్యే వినోద్ పర్యటన
బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ వెంకటస్వామి ఆదివారం వేమనపల్లి మండలంలో పర్యటించనున్నారు. ఇటీవల మృతి చెందిన కుబిడే కిష్టయ్య తల్లి కుటుంబాన్ని పరామర్శిస్తారు. సంపుటం, వేమనపల్లి, రాచర్ల, ముల్కలపేటలో ఇటీవల కురిసిన వర్షాలకు ప్రాణహిత నది వరదలతో ముంపునకు గురైన పంటలను పరిశీలిస్తారు. అలాగే నీల్వాయిలో కల్యాణ లక్ష్మి చెక్కులు పంపిణీ అనంతరం మామడ గ్రామంలో తాత్కాలిక వంతెనను పరిశీలిస్తారు.

தொடர்புடைய செய்தி