చండియాగంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్సి, ఎస్టి కమిషన్ సభ్యులు

63பார்த்தது
చండియాగంలో పాల్గొన్న రాష్ట్ర ఎస్సి, ఎస్టి కమిషన్ సభ్యులు
బెల్లంపల్లి మండల శివారు లోని మైసమ్మ దేవాలయంలో ఏర్పాటు చేసిన చండీయాగంలో తెలంగాణ రాష్ట్ర ఎస్సి, ఎస్టి కమిషన్ సభ్యులు రేణికుంట్ల ప్రవీణ్ దంపతులు పాల్గొన్నారు. విజయదశమిని పురస్కరించుకొని దేవీ నవరాత్రి ఉత్సవాలు భాగంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు అనుముల సత్యనారాయణ, రాజలింగు, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி