ఏచూరి ఆశయ స్ఫూర్తితో ఉద్యమిద్దాం

84பார்த்தது
ఏచూరి ఆశయ స్ఫూర్తితో ఉద్యమిద్దాం
బెల్లంపల్లి పట్టణంలోని ఎంసిపిఐయు పార్టీ కార్యాలయంలో సీతారాం ఏచూరి సంతాప సభ నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. పార్టీ జిల్లా కార్యదర్శి రాజేంద్రప్రసాద్, సహాయ కార్యదర్శి వెంకటేష్ మాట్లాడుతూ ఏచూరి ఉన్నత చదువులు చదివి విద్యార్థి దశనుంచే వామపక్ష విద్యార్థి ఉద్యమాల వైపు ఆకర్షితులయ్యారన్నారు. ఆయన స్ఫూర్తితో ప్రజలు ఉద్యమించాలన్నారు.

தொடர்புடைய செய்தி