ప్రజలకు త్వరలో గోదావరి మంచినీరు: ఎమ్మెల్యే

71பார்த்தது
బెల్లంపల్లి పట్టణ ప్రజలకు మంచిర్యాల ఎల్లంపల్లి ప్రాజెక్టు నుంచి గోదావరి మంచినీటిని అందించేందుకు కృషి చేస్తున్నామని ఎమ్మెల్యే గడ్డం వినోద్ అన్నారు. అమృత్ పథకంలో భాగంగా పట్టణంలోని కన్నాల గ్రామపంచాయతీ మిషన్ భగీరథ కార్యాలయం వద్ద రూ. 61 50 కోట్ల నిధులతో ఎల్లంపల్లి నుంచి బెల్లంపల్లి పట్టణానికి గోదావరి మంచినీటి సరఫరా పనులకు భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు.

தொடர்புடைய செய்தி