జిఎం కార్యాలయ గదులను తనిఖీ చేసిన జీఎం

68பார்த்தது
జిఎం కార్యాలయ గదులను తనిఖీ చేసిన జీఎం
బెల్లంపల్లి ఏరియా గోలేటి జిఎం కార్యాలయంలోని అన్ని డిపార్ట్మెంట్లను స్వచ్ఛత పక్వాడ కార్యక్రమంలో భాగంగా జీఎం శ్రీనివాస్ బుధవారం తనిఖీ చేశారు. గదులు, స్టోర్ రూముల్లో వృధాగా పడి ఉన్న వస్తువులను క్రమ పద్ధతిలో ఉంచాలన్నారు. గోడల పగుళ్లు మరమ్మతులు చేయాలని, బీరువాలకు పెయింటింగ్ వేసి మరమ్మత్తు చేపట్టాలని సివిల్ అధికారులను ఆదేశించారు. ప్రమాదకరంగా ఉన్న చెట్లను తొలగించాలని అధికారులకు సూచించారు.

தொடர்புடைய செய்தி