రాష్ట్రస్థాయి కుంగ్ ఫూ పోటీలను ప్రారంభించిన మాజీ ఎమ్మెల్యే

83பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవన్లో ఆదివారం నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర స్థాయి కరాటే, కుంగ్ఫు ఛాంపియన్ షిప్ పోటీలను మాజీ ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ టోర్నమెంట్ లో 33 జిల్లాల నుంచి క్రీడాకారులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ సుదర్శన్, కౌన్సిలర్లు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you