తొలి ఏకాదశి పూజలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి

75பார்த்தது
తొలి ఏకాదశి పూజలో పాల్గొన్న మాజీ జడ్పిటిసి
తొలి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వేమనపల్లి మండలం నిల్వాయి గ్రామంలోని శ్రీ వెంకటేశ్వర శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల్లో మాజీ జెడ్పిటిసి సంతోష్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏకాదశి పండుగ ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆయన కోరుకున్నారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు సయ్యద్ సాబీర్ అలీ, మాజీ సర్పంచ్ గాలి మధు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி