మహాలక్ష్మి పథక ధ్రువపత్రాల పంపిణీ

62பார்த்தது
మహాలక్ష్మి పథక ధ్రువపత్రాల పంపిణీ
బెల్లంపల్లి మండలం దుగ్నేపల్లి గ్రామపంచాయతీలో లబ్ధిదారులకు మహాలక్ష్మి ద్రృవపత్రాలను స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆరు గ్యారెంటీ పథకాలలో భాగంగా మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం మహాలక్ష్మి పథకం రూ‌ 500 , గ్యాస్ సిలిండర్ పథకానికి సంబంధించిన అర్హులకు అర్హత పత్రాలను పంపిణీ చేయడం జరిగిందన్నారు.

தொடர்புடைய செய்தி