బెల్లంపల్లి: సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అరికట్టవచ్చు

69பார்த்தது
బెల్లంపల్లి: సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అరికట్టవచ్చు
సాంకేతిక పరిజ్ఞానంతో నేరాలను అరికట్టవచ్చని ఏసీపీ రవికుమార్ సూచించారు. టూ టౌన్ పోలీస్టేషన్ పరిధిలోని కాలెక్స్ ఏరియాలో
దుకాణదారులతో సీసీ కెమెరాల ఏర్పాటుపై నిర్వహించిన అవగాహన సదస్సుకు ఆయన హాజరై మాట్లాడారు. సంఘ విద్రోహ శక్తుల కదలికలను పసిగట్టడానికి సీసీ కెమెరాలు ఎంతగానో తోడ్పడుతాయని పేర్కొన్నారు. సీసీ కెమెరాలను ప్రతి దుకాణదారుడు తమ దుకాణంలో ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు.

தொடர்புடைய செய்தி