బెల్లంపల్లి సబ్ డివిజన్ అధికారులతో సీపీ సమీక్ష

51பார்த்தது
బెల్లంపల్లి సబ్ డివిజన్ అధికారులతో సీపీ సమీక్ష
ఇన్వెస్టిగేషన్ పూర్తి ఆధారాలతో, పారదర్శకతతో చేసి నేరస్తులకు శిక్ష పడే విధంగా పనిచేయాలని రామగుండం సిపి శ్రీనివాస్ అన్నారు బెల్లంపల్లి సబ్ డివిజన్ అధికారులతో ఆయన కమిషనరేట్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సిపి మాట్లాడుతూ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉన్న కేసులను త్వరగా డిస్పోస్ చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ కేసుల్లో త్వరగా ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி