కోల్ ఇండియా స్థాయిలో రాణించాలి

50பார்த்தது
కోల్ ఇండియా స్థాయిలో రాణించాలి
బెల్లంపల్లి ఏరియా గోలేటిలో సింగరేణి డిపార్ట్మెంటల్ గేమ్స్ లో భాగంగా ఆదివారం చెస్, క్యారమచ, కల్చరల్ గేమ్స్ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఎస్ఓటు జిఎం రాజమల్లు ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆటలతో గెలుపు, ఓటమి సహజమన్నారు. క్రీడాకారులు ఆటలను సద్వినియోగం చేసుకొని ఆల్ ఇండియా స్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు. సింగరేణి అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி