క్లూస్ దొరికాయి, త్వరలోనే పట్టుకుంటాం... రామగుండం సిపి

66பார்த்தது
బెల్లంపల్లి పట్టణంలో సంచలనం రేపిన వరుస 5 దుకాణాలలో దొంగతనం కేసులో క్లూస్ దొరికాయని నిందితులను త్వరలోనే పట్టుకుంటామని రామగుండం సిపి శ్రీనివాస్ స్పష్టం చేశారు. ఆదివారం తెల్లవారుజామున రెండు గంటల వరకు పోలీస్ యంత్రాంగం గణేష్ మండపాల జియో ట్యాగింగ్ ఏర్పాట్లలో బిజీగా ఉండడంతో, ఇదే అదనుగా భావించి దుండగులు చోరీకి పాల్పడ్డట్లు తెలుస్తోందని ఆయన వివరించారు.

தொடர்புடைய செய்தி