దేశం కోసం పనిచేసే ఏకైక రాజకీయ పార్టీ బిజెపి

69பார்த்தது
దేశం కోసం పనిచేసే ఏకైక రాజకీయ పార్టీ బిజెపి
దేశ హితం, శ్రేయస్సు కోసం పనిచేసే ఏకైక రాజకీయ పార్టీ బిజెపి అని సీనియర్ నాయకులు గోనే శ్యాంసుందర్ రావు అన్నారు. తాండూర్ మండలంలోని ఐబి సెంటర్లో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ, నరేంద్ర మోడీ నాయకత్వాన్ని దేశ ప్రజలు విశ్వసించారు కాబట్టి మూడుసార్లు వరుసగా బిజెపికి అవకాశం ఇచ్చారన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వాన్ని బలపరచడానికి అన్ని వర్గాల ప్రజలు, యువత బిజెపి సభ్యత్వం తీసుకోవాలన్నారు.

தொடர்புடைய செய்தி