శిఖం భూమి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి

55பார்த்தது
శిఖం భూమి కబ్జాదారులపై చర్యలు తీసుకోవాలి
భూకబ్జాలకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలని ఆరిజిన్ డైరీ సీఓఈ బ బోడపాటి శేజల్ కోరారు. బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామ శివారులోని ఎర్రగుంట చెరువు శిఖం భూమిని పలువురు కబ్జా చేశారని ఆరోపించారు.. వారిపై చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి తహసీల్దార్ జ్యోత్స్నకు వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி