కానిస్టేబుల్ శ్రావణి పార్థివదేహానికి నివాళులు

76பார்த்தது
కానిస్టేబుల్ శ్రావణి పార్థివదేహానికి నివాళులు
కేటిదొడ్డి పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న మహిళ కానిస్టేబుల్ శ్రావణి బుధవారం జరిగిన రోడ్డుప్రమాదంలో మృతిచెందారు. శ్రావణి సొంత గ్రామం వనపర్తి జిల్లా పెబ్బేరు మండలం యాపర్లలో గురువారం ఎస్ఐ శ్రీనివాస్, పోలీసు సిబ్బంది ఆమె పార్థివదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఎస్ఐ మాట్లాడుతూ. విధి నిర్వహణలో చక్కటి ప్రతిభ కనబరిచిన శ్రావణి మృతి ఆమె కుటుంబ సభ్యులకు, పోలీస్ శాఖకు తీరని లోటని అన్నారు.

தொடர்புடைய செய்தி