ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్

79பார்த்தது
ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలి: కలెక్టర్
ప్రజావాణి దరఖాస్తులను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అధికారులను ఆదేశించారు. సోమవారం ఐడిఓసి ప్రజావాణి హాల్లో అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ సంచిత్ గంగ్వార్, అదనపు కలెక్టర్ రెవెన్యూ ఎం. నగేష్ తో కలిసి ప్రజావాణి ఫిర్యాదులను ఆయన స్వీకరించారు. ప్రజావాణికి మొత్తం 71 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.

தொடர்புடைய செய்தி