స్వాతంత్య్రం అంటే గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీనే: మేఘారెడ్డి

50பார்த்தது
స్వాతంత్య్రం అంటే గుర్తుకొచ్చేది మహాత్మా గాంధీనే: మేఘారెడ్డి
స్వాతంత్య్రం పేరు చెబితే ముందుగా గుర్తొచ్చేది మహాత్మా గాంధీనే అని ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి అన్నారు. అహింస, శాంతి అనే ఆయుధాలను ఉపయోగించి భారతావనికి మహాత్మాగాంధీ స్వాతంత్య్రం తీసుకొచ్చారని తెలిపారు. దేశాన్ని అభివృద్ధి చెందిన సంపన్న దేశంగా మార్చడానికి మన వంతు కృషి చేద్దామని బుధవారం ఆమె ప్రజలకు పిలుపునిచ్చారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி