నారాయణపేట జిల్లాలో విషాదం చెరువులో మునిగి ఇద్దరు మృతి

61பார்த்தது
నారాయణపేట జిల్లాలో విషాదం నెలకొంది. నారాయణపేట మండలం తిరుమల దేవునిపల్లి గ్రామ చెరువులో మునిగి కర్ణాటకకు చెందిన ఇద్దరు విద్యార్థులు మృతి చెందగా, ఇద్దరిని స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. అంత్యక్రియలకు వచ్చిన వీరు, కుటుంబ సభ్యుల బట్టలు శుభ్రం చేసేందుకు చెరువు వద్దకు వచ్చారు. చెరువులోకి దిగడంతో ఈత రాక చెరువులో మునిగి మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. పూర్తి సమాచారం తెలియాల్సి వుంది.

தொடர்புடைய செய்தி