నిమజ్జన శోభాయాత్రకు పకడ్బందీ ఏర్పాట్లు

61பார்த்தது
నారాయణపేట జిల్లా కేంద్రంలో జరిగే వినాయక నిమజ్జనం శోభాయాత్రకు పకడ్బందీగా చర్యలు తీసుకుంటున్నామని ఎస్పీ యోగేష్ గౌతమ్ అన్నారు. నారాయణపేట నిమజ్జన శోభాయాత్ర జరిగే మార్గాల గుండా కొండారెడ్డి పల్లి చెరువు వరకు ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పని తీరును ఎస్పీ ఆఫీస్ కమాండ్ కంట్రోల్ రూమ్ లో శుక్రవారం పరిశీలించారు. నిమజ్జనం శోభాయాత్ర జరిగే రోజు సీసీ కెమెరాల్లో చూస్తూ పర్యవేక్షణ చేస్తామని అన్నారు.

தொடர்புடைய செய்தி