మహబూబ్ నగర్: బాలగోపాల్ ఆశయాలను కొనసాగిస్తాం

73பார்த்தது
మహబూబ్ నగర్: బాలగోపాల్ ఆశయాలను కొనసాగిస్తాం
మానవ హక్కుల వేదిక వ్యవస్థాపకులు డాక్టర్ బాలగోపాల్ 15వ వర్ధంతి సందర్భంగా బుధవారం స్థానిక తెలంగాణ చౌరస్తాలో ఆయన చిత్రపటానికి పండుగ సాయన్న సామాజిక సేవా సంస్థ అధ్యక్షుడు కృష్ణా ముదిరాజ్ పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అణగారిన వర్గాలకు పీడిత ప్రజల కొరకు ఆయన చేసిన సేవలను ఎప్పటికీ గుర్తుండిపోతాయని అన్నారు. ఆయన లేని లోటు సమాజానికి స్పష్టంగా కనిపిస్తుందన్నారు.

தொடர்புடைய செய்தி