మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత

67பார்த்தது
మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేత
నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి మండలం పరిధిలోని తర్నికల్ గ్రామంలో మంగళవారం ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ద్వారా మృతురాలి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఇటీవల గ్రామానికి చెందిన ఎల్లమ్మ అనారోగ్యంతో మృతి చెందింది. ఈ సందర్భంగా ఈ సహాయం అందజేశారు. కార్యక్రమంలో బిఆర్. ఎస్వి అధ్యక్షులు దారమోని గణేష్, బిఆర్. ఎస్. నాయకులు తాళ్ల సురేష్ గౌడ్, మాజీ కోఆప్షన్ సభ్యులు రుక్నుద్దీన్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி