వక్స్ భూ బాధితుల గోసలను జేపీసీ దృష్టికి తీసుకెళ్తా: డీకే అరుణ

74பார்த்தது
వక్స్ భూ బాధితుల గోసలను జేపీసీ దృష్టికి తీసుకెళ్తా: డీకే అరుణ
వక్స్ భూ బాధితుల గోసలను జేపీసీ దృష్టికి తీసుకెళ్తానని ఎంపీ డీకే అరుణ అన్నారు. ఈ మేరకు శనివారం బోడుప్పల్ ఆర్ఎన్ఎస్ కాలనీలో వర్ఫ్ భూముల సమస్యలపై జరిగిన అభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జేపీసీ మెంబర్ డీకే అరుణ బాధితులకు వక్స్ భూముల సమస్యలను పరిష్కరించడానికి న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సమావేశంలో మేడ్చల్ ఎంపీ ఈటెల రాజేందర్, బిజెపి జిల్లా అధ్యక్షులు విక్రమ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி