క్రికెట్ స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే

82பார்த்தது
క్రికెట్ స్టేడియం నిర్మాణానికి స్థల పరిశీలన చేసిన ఎమ్మెల్యే
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఏనుగొండ డబుల్ బెడ్రూం ఇండ్లు, మౌలాలి గుట్ట ప్రాంతంలో క్రికెట్ స్టేడియం నిర్మాణానికి శుక్రవారం ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి స్థల పరిశీలన చేశారు. జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మల్లు నర్సింహ్మారెడ్డి, ముడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్, మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి, మండల తహసీల్దార్ ఘన్సీరాం, నయాబ్ తహసీల్దార్ దేవేందర్, సర్వేయర్ రాఘవేందర్, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி