తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలభిషేకం

50பார்த்தது
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని తెలంగాణ చౌరస్తాలో మంగళవారం నియోజకవర్గానికి చెందిన ఉద్యమకారులు తెలంగాణ తల్లి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. వారు మాట్లాడుతూ. తెలంగాణ తల్లి విగ్రహాన్ని పెట్టాల్సిన స్థానంలో రాజీవ్ గాంధీ విగ్రహాన్ని పెట్టాల్సిన అవసరం ఏమి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న చర్యలపై తెలంగాణ సమాజం సిగ్గు పడుతుందన్నారు. తెలంగాణ ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారన్నారు.

தொடர்புடைய செய்தி