పండుగ సాయన్న విగ్రహా ఆష్కరణలో పాల్గొన్న ఎంపీ అరుణ

85பார்த்தது
పండుగ సాయన్న విగ్రహా ఆష్కరణలో పాల్గొన్న ఎంపీ అరుణ
మహబూబ్ నగర్ జిల్లా హన్వాడ మండల కేంద్రంలో బుధవారం పండుగ సాయన్న విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఎంపీ డి. కె. అరుణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎంపీ అరుణ మాట్లాడుతూ. నిజాంకు వ్యతిరేకంగా పోరాడి పేదల ఆకలి తీర్చిన మహానాయకుడు, సేవాతత్పరుడు అని చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక బీజేపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி