బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే యెన్నం

82பார்த்தது
బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఆవిష్కరించిన ఎమ్మెల్యే యెన్నం
మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అశోక్ టాకీస్ చౌరస్తాలో సోమవారం మహబూబ్ నగర్ ఎమ్మెల్యే శ్రీనివాస్ రెడ్డి బాలగంగాధర్ తిలక్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ. దేశ స్వాతంత్రం కోసం వినాయకుని ఉత్సవాలను ప్రారంభించి, దేశ ప్రజలను ఐక్యం చేసిన మహానేత తిలక్ అని అన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఛైర్మన్ ఆనంద్ గౌడ్, మార్కెట్ కమిటీ ఛైర్మన్ బెక్కరి అనిత, కాంగ్రెస్ నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி