ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం

82பார்த்தது
ఉపకార వేతనాలకు దరఖాస్తుల ఆహ్వానం
పోస్ట్ మెట్రిక్ ఉపకార వేతనాల కోసం దివ్యాంగ విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు గురువారం మహబూబ్ నగర్ జిల్లా సంక్షేమాధికారి జరీనా బేగం తెలిపారు. డిసెంబర్ 31 లోగా దరఖాస్తులు చేసుకోవాలని, అన్ని పాఠశాలల దివ్యాంగ విద్యార్థులు కొత్తగా, రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. వెబ్ సైట్: http: //telanganaepass. cgg. gov. in సంప్రదించాలన్నారు.

தொடர்புடைய செய்தி