వినాయక మండపాల సమీపంలో సీసీ కెమెరాలు బిగించండి: సీఐ

60பார்த்தது
ప్రతి వినాయక మండపం దగ్గర సీసీ కెమెరాలను అమర్చుకోవాలని సిఐ ఆదిరెడ్డి ప్రజలకు సూచించారు. మంగళవారం జడ్చర్ల మండల కేంద్రంలో సీఐ మాట్లాడుతూ. వినాయక చవితి సందర్భంగా ప్రతి గ్రామంలో వినాయక ఉత్సవ కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని, అదేవిధంగా సీసీ కెమెరాలు అమర్చడానికి డబ్బులు కేటాయించుకోవాలని, వాటి వలన ఎలాంటి తప్పిదాలు జరిగిన అప్పుడే కనిపెట్టి వారిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని విజ్ఞప్తి చేశారు.

தொடர்புடைய செய்தி