మాజీమంత్రి లక్ష్మారెడ్డిని ఓదార్చిన హరీశ్ రావు

54பார்த்தது
జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి లక్ష్మారెడ్డి సతీమణి శ్వేతా లక్ష్మారెడ్డికి బీఆర్ఎస్ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు నివాళులర్పించారు. మంగళవారం ఆమె మరణ వార్త తెలుసుకునిన మాజీ మంత్రులు హరీశ్ రావు, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, బీఆర్ఎస్ నేతలు తిమ్మాజిపేట మండలం ఆవంచకు వెళ్లి పార్థివదేహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం లక్ష్మారెడ్డిని పరామర్శించి ధైర్యం చెప్పారు.

தொடர்புடைய செய்தி