భారీ వర్షాలకు మేకలు, గొర్రెలు మృత్యువాత

82பார்த்தது
భారీ వర్షాలకు గొర్రెలు, మేకలు మృత్యువాత పడ్డ ఘటన జడ్చర్ల నియోజకవర్గంలో మంగళవారం చోటుచేసుకుంది. స్థానిక వివరాల ప్రకారం. మహబూబ్ నగర్ జిల్లా రాజాపూర్ మండలం ముదిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన పాలకొండ యాదయ్యకు చెందిన ఏడు మేకలు, ఎనిమిది గొర్రెలు మూడు రోజుల పాటు వర్షానికి తడిచి మృత్యువాత పడ్డాయి. ఈ సందర్భంగా యాదయ్య మాట్లాడుతూ. తనకు ఈ గొర్రెలు, మేకలు జీవనాధారం అని, ప్రభుత్వపరంగా ఆదుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி